Best Viewed in Mozilla Firefox, Google Chrome

27
Oct

Producing the seeds of KRH-2 in the farmer's (Mr.Manjunath)field

Producing the seeds of KRH-2 in the farmer's (Mr.Manjunath) field

ಶ್ರೀ. ಮಂಜುನಾಥ: ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತ- ಯಶಸ್ಸಿನ ಹಾದಿ

ಝೋನಲ್ ಅಗ್ರಿಕಲ್ಚರಲ್ ರಿಸರ್ ಸ್ಟೇಶನ್ (ವಲಯ ಕೃಷಿ ಸಂಶೋಧನಾ ಕೇಂದ್ರವು) ದೇಶದಲ್ಲೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠ ಮಟ್ಟದ ಕೆ ಆರ್ ಹೆಚ್-2 ಮಿಶ್ರ ಭತ್ತದ ತಳಿಯನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಿದ ಹೆಗ್ಗಳಿಕೆಯನ್ನು ಪಡೆದಿದೆ. ಇದು ಮಧ್ಯಮ ಅವಧಿಯ, ಅಧಿಕ ಇಳುವರಿ ನೀಡುವ ಅತಿ ಸುದೃಢವಾದ ಭತ್ತದ ಮಿಶ್ರ ತಳಿ (ಸಂಕರ ತಳಿ)ಯಾಗಿದೆ. ದೇಶದ ಎಲ್ಲ ಪ್ರದೇಶಗಳಲ್ಲೂ ಅದರ ಶ್ರೇಷ್ಠತೆಯನ್ನು ಪರಿಗಣಿಸಿದ ಕೇಂದ್ರ ಬಿಡುಗಡೆಯ ಸಮಿತಿಯು, 2001 ರಲ್ಲಿ, ಪಂಜಾಬ್ ಮತ್ತು ಹರ್ಯಾನಾ ವನ್ನು ಹೊರತು ಪಡಿಸಿ ದೇಶದ ಇತರ ಎಲ್ಲಾ ಕಡೆಗಳಲ್ಲೂ ಈ ತಳಿಯನ್ನು ಬಿಡುಗಡೆಗೊಳಿಸಿತು. ಪರಿಣಾಮವಾಗಿ, ಈ ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತದ ಬಿತ್ತನೆ ಬೀಜಕ್ಕೆ ಬಹುವಾದ ಬೇಡಿಕೆ ಬಂತು. ಝೆಡ್ ಎ ಆರ್ ಎಸ್ ಗೆ ಅಗತ್ಯ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಬಿತ್ತನೆ ಬೀಜವನ್ನು ಪೂರೈಸವುದು ಅಸಾಧ್ಯವಾಯಿತು. ಮ್ಶ್ರ ತಳಿಯ ಬೀಜದ ಉತ್ಪಾದನೆಯು ಹಲವು ವಿಶೇಷ ತಂತ್ರಜ್ಞಾನಗಳಾದ ಅಡ್ಡ ಓಲು (staggered) ಬಿತ್ತನೆ, ಎಲೆ ತುಂಡರಿಸುವುದು, ಜಿ ಎ -3 ರ ಸಿಂಪಡಣೆ

KRH-2 ಹೈಬ್ರಿಡ್ ಫ್ರಂಟ್ಲೈನ್ ಪ್ರದರ್ಶನಗಳು

ಮಂಡ್ಯದ ರೀಜನಲ್ ರಿಸರ್ಚ್ ಸ್ಟೇಶನ್ ನ ವಿಸ್ತರಣಾ ಮುಖಂಡರಾದ ಡಾ. ನರಸಿಂಹಯ್ಯ ರವರು 2001 ರಲ್ಲಿ ಕೆ ಅರ್ ಹೆಚ್-2 ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತವನ್ನು ಮುಂಚೂಣಿಯ ಪ್ರಾತ್ಯಕ್ಷಿಕ ಬೆಳೆಯಾಗಿ ಬೆಳೆಯುವ ಕುರಿತು ಪ್ರಸ್ತಾವನೆಯನ್ನು ಅವರ ಮುಂದಿಡುವ ವರೆಗೆ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ಮಳವಳ್ಳಿ ತಲೂಕಿನ ಶ್ರೀ ಜಯರಾಮರು ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತದ ಕುರಿತು ಏನೇನೂ ತಿಳಿದಿರಲಿಲ್ಲ. ಶ್ರೀ ಜಯರಾಮರು ಮಧ್ಯ ಮಟ್ಟದ ರೈತರಾಗಿದ್ದರೂ, ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯ ಬದಿಯಲ್ಲಿದ್ದುದರಿಂದಾಗಿ, ಅವರ ಗದ್ದೆಯನ್ನು ಡಾ.ನರಸಿಂಹಯ್ಯರವರು ಪ್ರಾತ್ಯಕ್ಷಿಕೆಗಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡರು. ಶ್ರೀ ಜಯರಾಮರು ಒಬ್ಬ ಆದರ್ಷ ರೈತರಾಗಿದ್ದು, ಆತ ಈ ಪ್ರಯೋಗ ಯಶಸ್ವಿಯಾಗಲು ಬೇಕಾದ ಎಲ್ಲಾ ಅಗತ್ಯಗಳನ್ನೂ ಚಾಚೂ ತಪ್ಪದೆ ಪಾಲಿಸಿದರು. ಆತ ಹೊಚ್ಚ ಹೊಸ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವ ಕುತೂಹಲವನ್ನು ಹೊಂದಿದವರಾಗಿದ್ದರು. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂಡ್ಯ ಹಾಗೂ ಮೈಸೂರು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಅಡಕ ಜಮೀನಿನ ಪ್ರಾತ್ಯಕ್ಷಿಕೆಗೆ ಆಯ್ಕೆಯಾದ ಇಂತಹ 55 ರೈತರಲ್

27
Oct

KRH-2 Hybrid Rice Cultivation - A farmer's experience in Karnataka

ಗೋವಿಂದಪ್ಪ- ಕೆ ಆರ್ ಹೆಚ್- 2 ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತದ ಬೆಳೆಯಲ್ಲಿ ಎತ್ತಿದ ಕೈ

ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ನಾಗಮಂಗಲ ತಾಲೂಕಿನ 380 ಗ್ರಾಮಗಳು ಕೃಷಿಯಾಧಾರಿತವಾಗಿದ್ದು, ಅಲ್ಲಿನ ರೈತರು ಆರ್ಥಿಕವಾಗಿ ಹಿಂದುಳಿದಿದ್ದಾರೆ. ಈ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಕೃಷಿಯು ಮಳೆಯಾಧಾರಿತವಾಗಿದ್ದು, ವಾರ್ಷಿಕ ಸರಾಸರಿ ಮಳೆ ಕೇವಲ 600-680 ಮಿ.ಮೀ. ಇರುತ್ತದೆ. ಇಲ್ಲಿನ ಕಷ್ಟಸಹಿಷ್ಣು ರೈತರು ಕೊಳವೆ ಬಾವಿ ಹಾಗೂ ಕೆರೆ ನೀರಾವರಿಅನ್ನು ಬಳಸಿ ಭತ್ತದ ಬೆಳೆ ಬೆಳೆಯುತ್ತಾರೆ. ಈ ತಾಲೂಕಿನ ಕೆನ್ನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ರೈತರಾದ ಶ್ರೀ ಗೋವಿಂದಪ್ಪ ಎನ್ನುವವರ ಗದ್ದೆಯಲ್ಲಿ ವಿಸ್ತರಣಾ ಶಿಕ್ಷಣ ಘಟಕ, ನಾಗೇನ ಹಳ್ಳಿ ಮತ್ತು ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತ ಯೋಜನೆ, ಮಂಡ್ಯ ಯು ಎ. ಎಸ್, ಇವರು ಜಂಟಿಯಾಗಿ ಕೆ ಆರ್ ಹೆಚ್-2 ಮಿಶ್ರ ತಳಿ ಭತ್ತದ ಬೆಳೆಯ ಮೇಲೆ ಮುಂಚೂಣಿಯ ಪ್ರಾತ್ಯಕ್ಷಿಕೆ ನಡೆಸಿದರು. ಈ ತಳಿಯ ಅದ್ಭುತ ಸಾಧೆಯಿಂದ ಪ್ರಭಾವಿತರಾದ ಆತ ಮುಂದೆ ಎಲ್ಲಾ ಕಾಲಗಳಲ್ಲೂ ಅದೇ ತಳಿಯನ್ನು ಬೆಳೆಯುವುದನ್ನು ಮುಂದುವರಸಿದರು. ಈ ವರೆಗೆ ಆತ ಈ ಹೈಬ್ರಿಡ್ ಭತ್ತವನ್ನು ಖಾರಿಫ್ 1999, ಬೇಸಗೆ 2000 ಹಾಗೂ

27
Oct

శ్రీ పద్ధతిలో చెరకు సాగు

శ్రీ పద్ధతిలో చెరకు సాగు

రైతు గురించి:

  • రైతు పేరు: పాలచెర్ల విశ్వనాధం
  • ప్రదేశం: పెద్దాపురం మండలం, తూ.గో. జిల్లా, ఆం.ప్ర.
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు : 56 సంవత్సరాలు
  • విద్యార్హతలు: 6 వ తరగతి
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4.00
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి మాగాణుల్లో - వరి వరి పప్పుధాన్యాలు, వరి పప్పుధాన్యాలు నువ్వులు

నవకల్పన వర్ణన:

I)శ్రీ పద్ధతిలో వరి సాగు

  • 4 ఎకరాల్లో ఈ టెక్నాలజీని అనుసరించి, 5 -10 సంచుల (75 కే.జీ. సంచులు) దిగుబడి అధికంగా పొందారు.
  • సాగునీరు 30 శాతం వరకు ఆదా అయ్యింది. చెరకులో అంతరపంటగా వరి
  • ఈ టెక్నాలజీని అనుసరించడం ద్వారా కలుపు సమస్య తగ్గింది.  
  • ఎకరానికి రూ. 8,000 /- అదనపు ఆదాయం లభించింది.
  • ప్రధాన పంటలో దిగుబడి ఏమీ తగ్

ఆర్.జి.ఎల్. - 2537 రకం వరిని సాగుచేయడం ద్వారా తుఫాను వలన కలిగే నష్టాన్ని తగ్గించుకున్నారు.

రైతు గురించి:

  • రైతు పేరు: శ్రీ ముప్పన పవన్ కుమార్
  • ప్రదేశం: పెద్దాపురం మండలం, తూ.గో. జిల్లా, ఆం.ప్ర.
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు : 12-7-81, 27 సంవత్సరాలు
  • విద్యార్హతలు: ఎం.బి.ఎ.
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 6.00
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 2
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి

కొత్తగా ఏమి కనిపెట్టారు: ఆర్.జి.ఎల్. - 2537 రకం వరిని సాగుచేయడం ద్వారా తుఫాను వలన కలిగే నష్టాన్ని తగ్గించుకున్నారు.

నవకల్పన వర్ణన: పెద్దాపురంలో 2010 ఖరీఫ్ సీజన్లో ఆర్.జి.ఎల్. - 2537 (శ్రీకాకుళం సన్నాలు) వరి రకాన్ని 5 ఎకరాల్లో సాగుచేశారు. ఆర్.జి.ఎల్. - 2537 రకం దీర్ఘకాలిక సన్నగింజ రకం. చేనుమీద పడిపోదు. బి.పి.టి. 5204 మరియు స్వర్ణ రకాలతో పోలిస్తే చ

అభివృద్దిపరచిన వరి రకాలను సాగుచేయడం

రైతు గురించి:

  • రైతు పేరు: శ్రీ ముసిరెడ్డి తాతబ్బాయ్
  • ప్రదేశం: పల్లెపు వీధి, కాట్రావులపల్లి, జగ్గంపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 65 సంవత్సరాలు
  • విద్యార్హతలు: 8th తరగతి
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 2.4
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 40
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి - పప్పు ధాన్యాలు, మొక్కజొన్న - కూరగాయలు - పప్పు ధాన్యాలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: అభివృద్దిపరచిన వరి రకాలను సాగుచేయడం

నవకల్పన వర్ణన: స్వర్ణ, బి.పి.టి. - 5204 మరియు ఎం.టి.యు. - 1064 వంటి మేలైన వంగడాలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించడం.

ప్రోబ్లెం స్టేట్మేంట్ (ఈ రైతు కనిపెట్టినదాని వలన ఏ సమస్య, ఎలా దూరమైంది): స్థానిక రకాలు సాగుచేయడం వలన దిగ

వ్యవసాయ యాంత్రీకరణ, వరి డ్రం సీడర్ వినియోగం

రైతు గురించి :

  • రైతు పేరు: శ్రీ బలిజేపల్లి వెంకట రమణ మూర్తి 
  • ప్రదేశం: శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 07-05-1958 మరియు 52 సంవత్సరాలు
  • విద్యార్హతలు: బి.ఎస్సీ.
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4 హె.
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30 సంవత్సరాలు
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - పెసలు - కూరగాయలు, వరి - మినుములు - కూరగాయలు, పచ్చిరొట్ట - వరి – పప్పుధాన్యాలు, వరి - కూరగాయలు – కూరగాయలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: వ్యవసాయ యాంత్రీకరణ, వరి డ్రం సీడర్ వినియోగం

నవకల్పన వర్ణన: వరి డ్రం సీడర్ టెక్నాలజీని ఈ రైతు 2008 -09 ఖరీఫ్ లో మొదలుపెట్టి తరువాత 2 హె. కు విస్తరించారు. క్రమంగా ఆ చుట్టుపక్కల గ్రామాలలో మరో 10 హె. లో క

పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

రైతు గురించి :

  • రైతు పేరు: కె. నాగేశ్వర రెడ్డి
  • ప్రదేశం: కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 1-7-1959, 52 సంవత్సరాలు
  • విద్యార్హతలు: ఇంటర్మీడియట్
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 20 హె
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 30 సంవత్సరాలు
  • రైతు అనుసరించిన పంటల సరళి :వరి - పొద్దుతిరుగుడు, జొన్న, కందులు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు:

1. శ్రీవరి సాగును ప్రవేశపెట్టడం

2. పచ్చిరొట్ట ఎరువులతో చౌడునేలలను పునరుద్ధరించడం

నవకల్పన వర్ణన:

1. కర్నూలు జిల్లాలో 2003 లో శ్రీ వరి సాగును ప్రవేశపెట్టడం. శ్రీ వరి సాగులోని ఆచరణ పద్ధతులు: 

  • ఎకరానికి 2 కిలోల విత్తనం వాడడం.
  • 8 నుండి 12 రోజుల వయసున్న నారును నాటడం.
  • 25

రైతు గురించి :

  • రైతు పేరు: శ్రీ జి. నాగరత్నం నాయుడు
  • ప్రదేశం: దిల్ సుఖ్ నగర్ , హైదరాబాద్
  • పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 57 సంవత్సరాలు
  • విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా
  • సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 4 హె.
  • వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 22 సంవత్సరాలు
  • రైతు అనుసరించిన పంటల సరళి : వరి - వరి, వరి, కూరగాయలు/ వేరుశనగ / పప్పుధాన్యాలు, పూలు, పశుగ్రాసం

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: అధికోత్పత్తికి సుస్థిర, సేంద్రీయ పద్ధతిలో వరి సాగు

నవకల్పన వర్ణన: సేంద్రీయ వ్యవసాయం

  • పొలంలో ఎకరానికి 5 టన్నుల చొప్పున దిబ్బెరువు (పేడ, మేక, గొర్రెల పెంట) వేయడం
  • పొలంలో పచ్చిరొట్ట ఎరువును ఆకెరువును (వేప) కలియదున్నడం
  • జీవామృతాన్ని నేరుగా కానీ, దిబ్బెరువుతో కలిపి కానీ రెండుసార్లు పైపా టుగా వేయడం

రైతు గురించి: 

• రైతు పేరు: బచ్చు వీరా రెడ్డి

• ప్రదేశం: కరీం నగర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

• పుట్టిన తేదీ మరియు 31 జనవరి 2011 నాటికున్న వయస్సు: 15-3-1946, 64 సంవత్సరాల 9 నెలలు

• విద్యార్హతలు: పప్పు ధాన్యాలు బి.ఎస్సీ (ఎజి)

• సాగులో ఉన్న భూమి విస్తీర్ణం (హెక్టార్లలో): 41 సం.

• వరిసాగులో అనుభవం (సంవత్సరాలలో): 16 హె.

• రైతు అనుసరించిన పంటల సరళి : వరి - పప్పు ధాన్యాలు

నవకల్పన యొక్క వివరాలు:

కొత్తగా ఏమి కనిపెట్టారు: వరిలో చీడ పురుగుల యాజమాన్యానికి కొత్త జీవకీటకనాశిని

నవకల్పన వర్ణన: ఇక్కడి ప్రజల ప్రధాన ఆహారం కనుక ఇక్కడ ఎక్కువ విస్తీర్ణం వరి సాగు కింద ఉంది. వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, ఉల్లికోడు, సుడిదోమ మొదలైన చీడ పురుగుల నివారణకు ఉపయోగించే రసాయనిక పురుగుమందుల అవశేషాలవలన మనుషులకు, పశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురౌతున్నాయ

Copy rights | Disclaimer | RKMP Policies